పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని, బడే బాయ్ తనపై జర నజర్ పెట్టు అని చోటే బాయ్ మాటలు బట్టీ తెలుస్తుందని మాజీమంత్రి హరీశ్రావు చురకల�
ఇచ్చిన హామీలు మర్చిన కాంగ్రెస్ ప్రచారానికి వస్తే చీపుర్లతో మహిళలు నిలదీయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. శనివారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన