మహారాష్ట్రలోని పుణెలో రియల్టర్ కేతన్ను అతని ప్రియురాలే కొండపై నుంచి తోసేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. కేతన్ హత్య చోటు చేసుకున్న లోహగఢ్ కోట ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడం�
Ketan Agarwal : మహారాష్ట్రలోని పూనేకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. దీని�
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెండ్లి ఇష్టం లేదని తాను కేతన్కు ముందే చెప్పినట్టు నిందితురాలు సియా తెలిపింది. ఇప్పుడు అంత సమయం లేదని,
Ketan Agrawal : మహారాష్ట్ర, పూనేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య ఘటన సంచలనం సృష్టిస్తోంది. కేతన్ను అతడి కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి హత్య చేసినట్లు తేలింది. కేతన్ను పూనే సమీపంలోని లోహగడ
Pune man : విహార యాత్ర విషాదంగా మారింది. కాబోయే భార్య పుట్టిన రోజును సెలబ్రేట్ చేసేందుకు పర్యాటక ప్రాంతానికి వెళ్లిన యువకుడు అక్కడే లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని, లోహగడ్ పోర్ట్ పరిధిలో గు�