అనిల్ అంబానీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే అతని కంపెనీపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేయగా..తాజాగా సీబీఐ ఆయన కార్యాలయాలతోపాటు ఇంట్లో సోదాలు నిర్వహించింది.
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ (Anil Ambani) ఈడీ విచారణకు హాజరుకానున్నారు. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) 5న విచారణకు రావాలంటూ ఈ నెల 1న ఎన్ఫోర్స్మెంట్�
Anil Ambandi : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో షాకిచ్చింది. ఇప్పటికే ఆయనను ఆగస్టు 5న విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన ఈడీ.. రూ. 3 వేల కోట్ల రుణ మోసం కేసు(Loan Fraud Case)లో లుక
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి (Anil Ambani) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) షాకిచ్చింది. రూ.17 వేల కోట్ల విలువైన రుణ మోసానికి సంబంధించిన కేసులో (Loan Fraud Case) చోటా అంబానీకి ఈడీ �
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఐడీబీఐ బ్యాంకు కేంద్రంగా రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతున్నది. చేపల రైతుల పేరుతో రుణాలు, ఉద్యోగం పేరుతో అమాయకుల నుంచి ఆధార్ �
Videocon CEO Venugopal Dhoot వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ దూత్ను ఇవాళ సీబీఐ అరెస్టు చేసింది. ఐసీఐసీఐ లోన్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్, ఆమె భర్త దీప�