పశు సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సంచార పశువైద్య(1962) ఉద్యోగులు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం మూగజీవాల సేవకు అంకితమవుతున్న సిబ్బంది 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు�
పుట్టిన పది రోజులకే తల్లిని కోల్పోయిన పసిగుడ్డు.. ఊళ్లో గ్లాసెడు పాలు కూడా దొరకని దైన్యం.. పశు సంపద లేని ఊరు.. పాల ప్యాకెట్ కోసం తండ్రి రోజూ 10 కిలోమీటర్ల ప్రయాణం.. విన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించే కష�
పశు సంపద పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నర్సంపేట శాంతి సేనా రైతు సంఘం బాధ్యులు శనివారం డివిజన్స్థ
పాల దిగుబడి, పశు సంపదను పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పాడి రైతుల కోసం పలు పథకాలను ప్రవేశ పెడుతున్నదని ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు.