ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా దవాఖాన మరో రికార్డు సృష్టించింది. ఉస్మానియా వైద్యులు కేవలం 30 రోజుల్లో 5 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా జరిపి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. నెలరోజుల కా
ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ గ్రూపుకు చెందిన ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) పథకం కింద 50 మంది చిన్నారులకు ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నాయి.