రామగుండం నగర పాలక పరిధిలో ఆశావహులకు ఈయేడు వినాయక చవితి కలిసి వచ్చింది. నిరుడు వినాయక చవితి అప్పుడు ఎక్కడ చందాలు అడుగుతారోనని తప్పించుకొని దూరం దూరంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, వివిధ పార్టీల నాయ�
రైతన్నలకు తెల్లారిందంటే యూరియా కోసం బారులు తీరి గంటల తరబడి నిల్చుంటే రెండు బస్తాలు ఇస్తున్నారు. మానకొండూరు మండలం వెల్ది, వేగురుపల్లి గ్రామాలకు గాను ఊటూరు సోసైటీ ద్వారా ఒక్కనొక్క లోడ్ లారీల్లో 460 బస్తాలు