జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం వద్ద కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి పక్కన మద్యం వాహనం బుధవారం బోల్తా పడింది. కరీంనగర్ మద్యం డిపో నుంచి రూ.50 లక్షల విలువైన మద్యంతో ఏపీ15 పీసీ7575 నంబర్ గల వాహనం కోరుట్ల
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం సోమవారం సాయంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బీరు, లిక్కర్ బాటిళ్లు రోడ్డు పాలయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బా�