ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మద్యం టెండర్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు భద్రాద్రి జిల్లాను తొమ్మిది దరఖాస్తులు, ఖమ్మం జిల్లా నుంచి రెండు దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్శాఖ అధికారులు తెలిపారు.
అక్రమ మద్యం వ్యాపారాన్ని వీడే వారితోపాటు తమ జీవనం కోసం అక్రమ రవాణా మార్గం ఎంచుకున్న వారు కూడా దానిని వీడితే లక్ష రివార్డు ఇస్తామని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు.