Telangana | సాధ్యమైనంత త్వరలో భూముల మార్కెట్ విలువలు, మద్యం ధరలు పెంచి, ఆదాయం రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో సుదీర్ఘచర్చ సాగినట్టు తెలుస్తున్న
Liquor Price | తెలంగాణలో మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్! రాష్ట్రంలో లిక్కర్ ధరలను భారీగా పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెలలోనే పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఖజానా నింపుకొనేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. యుద్ధం కారణంగా మద్యం ఉత్పత్తి ఖర్చు పెరిగిందని చెప్పి, మద్యం ధరల�
మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస