ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఖజానా నింపుకొనేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. యుద్ధం కారణంగా మద్యం ఉత్పత్తి ఖర్చు పెరిగిందని చెప్పి, మద్యం ధరల�
మందుబాబులపై మరోసారి ధరల పిడుగు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ధరలు పెంచి రెండు వారాలు గడవకముందే మళ్లీ అవే బ్రాండ్ల ధరలు పెంచటానికి రంగం సిద్ధం చేసినట్టు ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. బ్రాందీ, విస