బంజారాహిల్స్ : నిషేదిత మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3లోని పద్మావతినగర్లో నివాసం ఉంటున్న �
గంజాయి | నగర శివార్లలోని పఠాన్చెరులో ద్రవరూపంలో ఉన్న గంజాయి పట్టుబడింది. పఠాన్చెరు మండలంలోని ముత్తంగి టోల్ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
మత్తుపదార్థాల స్వాధీనం| హైదరాబాద్లోని బోరబండలో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. బోరబండలోని అల్లాపూర్లో రూ.2 లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తు�