రెండేండ్లకోసారి జరిగే లింగమంతుల స్వామి జాతరకు ఎర్రబెల్లి గట్టు సిద్ధమైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదవులు ఆరాధ్య దైవంగా భావించే దురాజ్పల్లి తర్వాత అతి పెద్ద రెండో జాతరగా ప్రసిద్ధి చెందిన ఎర్రబెల్ల�
సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర వైభవంగా సాగుతున్నది. రెండోరోజైన సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. యాదవులు మంద గంపలు, బోనాలు,
Minister Jagadish Reddy | దేశంలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
Suryapet | తెలంగాణలో రెండో అతిపెద్దదైన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం జీఓ జారీ అయింది. యాదవుల ఆరాధ్య