సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీఓకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలి వారంలో పెద్దగట్టు (Peddagattu) లింగమంతుల సామి జాతర కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదలైంది. నాలుగు నెలలు పూర్తి �
రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతర అయిన దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు రెండోరోజు సోమవారం భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్థరాత్రి నుంచి లక్షలాదిగా భక్తులు గుట్టపైకి చేరుకున్నారు. తమ ఇష్ట దైవానికి బోనాలు సమ�