డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల భూ సేకరణ, పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆయాచోట్ల రూ. 140 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చెన్నూ�
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పరిధిలోనే అంతర్భాగమైన డిండి ఎత్తిపోతల పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రూ 6,500 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగరాజ్పల్లి, గొట్టిముక్కల, �