ఒబెసిటీ గురించి విన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది అమెరికన్లే. వాళ్లలో 43 శాతం మంది ఆ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి వల్ల ఇండియాలో కూడా ఒబెసిటీ బాధితులు పెరుగుతున్నారు.
ఆధునిక పోకడలతో గ్రామీణ ప్రాంత ప్రజల జీవనశైలి మారుతూ వచ్చి పట్టణ సంస్కృతి నెలకొంటుంది. గ్రామాల్లో గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు గేదెలు, ఆవులు( పశువులు) లను మేపేందుకు కాపర్లు ఉండేవారు. అయితే కాలక్రమేనా
భారతీయుల సగటు జీవితకాలం ఏటేటా పెరుగుతున్నది. ప్రజల జీవన విధానాల్లో వచ్చిన మార్పులతో ఆయుర్దాయం ఈ ఏడాది నాటికి 70 ఏండ్లకు చేరింది. ఐక్యరాజ్యసమితి చెప్పిన వాస్తవమిది.