డెహ్రాడూన్ : ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డుల ప్రదానోత్సవం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో నేడు ఘనంగా జరిగింది.
గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ చేతుల మీదుగా అవార్డులను అందజేశారు.
ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ రాగా సప్తస్వరం 35వ వార్షికోత్సవం సందర్భంగా హాస్యనటుడు బ్రహ్మానందానికి జీవితసాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవం రవీంద్రభారతిలోని మెయిన్హాలులో బుధవారం నిర్వహించారు.