బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడగా అవమానం భరించలేక బాధితురాలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలో దోషికి న్యాయస్థానం రెండు జీవిత ఖైదులు, అలాగే రూ.65 వేల జరిమానా విధిస్తూ శుక్ర�
ఓ వ్యక్తికి రెండుసార్లు జీవిత ఖైదు శిక్షలు పడినపుడు, వాటిలో ఒకటి పూర్తయిన తర్వాత మరొకదానిని అమలు చేయవచ్చునా? అనే ప్రశ్నపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.