Inayat Vats | దేశం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రి మిలిటరీ యూనిఫాం (Father Uniform) ధరించి ఓ యువతి భారత ఆర్మీ (Indian Army) లో అత్యున్నత పదవి చేపట్టింది.
తదుపరి ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వశాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఒక ఇంజినీర్కు సైన్యం బాధ్యతలు అప్పగించడం
రెండేండ్ల క్రితం జమ్ముకశ్మీర్లో జరిగిన పుల్వామా దాడిలో ప్రాణ త్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ భార్య నికితా కౌల్.. తన భర్త వారసత్వాన్ని కొనసాగించడానికి ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించింది