విజ్ఞాన భాండాగారాలుగా విరాజిల్లుతున్న జిల్లాలోని గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. కలెక్టర్ పీ ప్రావీణ్య ప్రత్యేక చొరవతో మండలకేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల అభివృద్ధి, మరమ్మతులకు రూ. 22.19 లక్షలు మంజూరయ్యాయి.
Minister Srinivas Yadav | గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కవాడిగూడ డివిజన్ బండ మైసమ్మనగర్లో రూ.83లక్షల వ్యయంతో చే