భోపాల్: భారతదేశంలో చిరుతపులి చివరిసారిగా 1947లో ఛత్తీస్గఢ్లో కనిపించింది. దేశంలో చిరుతలు అంతరించి పోయాయి అని ప్రభుత్వం 1952లో ప్రకటించింది. 70 ఏండ్ల తర్వాత భారత్లో చిరుతలు మళ్లీ కనిపించనున్నాయి. నవంబర్ల�
బీజింగ్: చైనాలోని హాంగ్జూ నగర ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కరోనా భయం వల్ల కాదు. చిరుత దాడి చేస్తుందేమోనని వణుకుతున్నారు. హాంగ్జూ సఫారీ పార్కు నుంచి మూడు చిరుతలు ఏప్రిల్ 19న తప్పించ�
చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని కరమడాయ్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిరుత ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది వేటగాళ్ల పని కాదని అటవీ
పెద్దపల్లి : జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతున్నది. ధర్మారం మండలం పత్తిపాక గ్రామ శివారులో బైరి వెంకన్న అనే రైతుకు చెందిన లేగదూడను గుట్టల్లోకి ఎత్తుకెళ్లి చిరుతపులి చంపేసింది. స్థానికుల సమాచారంతో �
ములుగు : జిల్లాలోని వాజేడు ఏజెన్సీలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. గత నెలలో కొంగల అటవీ ప్రాంతంలో చెట్లపై చిరుతలు సంచరించడం కలకలం రేపింది. తాజాగా వాజేడు మండలంలోని దూలపురం రేంజ్ పరిధిలోని