చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత పెరగాలని, ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం మెరుగుపడాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమ�
చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్లు ఏడాదికి పైగా పెండింగ్లో ఉంచడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అనంతకాలం వాటిని నిలిపివేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో పేర
భారత రాజ్యాంగం దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రయోగించకపోయినా భారతదేశం సమాఖ్య రాజ్యమే. ఎందుకంటే సమాఖ్య మౌలిక లక్షణాలన్నీ భారత సమాఖ్యలో ఉన్నాయి.
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్రాన�