మత్స్యకారుల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అర్హుందరికీ బీమా సౌకర్యం కల్పించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మ హాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ ఉమ్మడి వరంగల్ అంతటా వైభవంగా జరిగింది. ఆలయాల్లో పూజలు, మసీదుల్లో నమాజ్లు, చర్చిలు, గురుద్వారల్లో ప్రత్యేక ప్రార్థనలతో సర్వత్రా భక్తిభా