మున్నూరు కాపులు చట్టసభలలో మెజార్టీ స్థానాలు దక్కించుకునే విధంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వెంటనే ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్