ప్రస్తుతం రుక్మిణీ వసంత్కి మహర్దశ నడుస్తున్నది. పానిండియా బ్లాక్బస్టర్ ‘కాంతార 2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం ‘ఎన్టీఆర్నీల్' చిత్రంలో కథానాయికగా నటిస్తూ బి�
CM KCR | ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.