ఉచిత న్యాయ సేవలు అందుకోవడానికి పేద ప్రజలు మండల న్యాయ సేవ సమితిని సంప్రదించాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, డిస్ట్రిక్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి టీ శ్రీనివాస రావు సూచించారు. నగర పాలక సంస్థ కార్యాలయ�
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయన పేరును నామినేట్ చేశారు.