Boy Body Left Behind | ఆరేళ్ల కుమారుడ్ని కోల్పోయిన బాధలో ఉన్న పేరెంట్స్కు ఆ విమానయాన సంస్థ మరింత దుఃఖాన్ని మిగిల్చింది. బాలుడి మృతదేహాన్ని వదిలి కేవలం తల్లిదండ్రులను తీసుకెళ్లింది. ఎయిర్పోర్ట్కు చేరిన తర్వాత ఈ వ�
గోఫస్ట్ ఎయిర్లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.