సర్కారు బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని.. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలు మారాయని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో గిరిజన గురుకుల పాఠశ�
సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుంటున్నామని, ప్రతి ఎకరాకు నీరందించుకుంటున్నామని ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
హైదరాబాద్ : నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 26న భూమిపూజ చేయనున్నారు. నిరుపేదలకు రుపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, అలాగ�