కావాల్సిన వారి వడ్లు మాత్రమే కాంటా వేసి, మిగతా వారిని పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు లక్ష్మా�
లక్ష్మీసాగర్ చెరువులో తమకు 60 శాతం వాటా ఉన్నప్పటికీ తమ వాటా ఇవ్వడం లేదని నిజామాబాద్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామస్తులు ధర్నాకు దిగారు. మంగళవారం ఉదయం చందూర్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రహదారిపై బైఠ�
మెదక్ జిల్లాలోని అక్కన్నపేట - మెదక్ 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, వారం పదిరోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఇన్చా�