అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని శివ సాయినగర్ కాలనీలోని ముడా కార్యా
ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న రెండో జాబితా రానే వచ్చింది. రావడం రావడమే.. హైదరాబాద్ మహా నగర పరిధిలో పెద్ద ఎత్తున చిచ్చును రాజేసింది.