పెద్దపల్లి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో మరో నిందితుడికి బెయిల్ లభించింది. జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల శివారులో జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్ రావు, నాగ
పెద్దపల్లి : జిల్లాలోని రామగిరి మండలం కల్వచర్ల వద్ద గత నెల 17న హత్యకు గురైన న్యాయవాద దంపతులు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న ఊదరి లచ్చయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మంథని ప్రిన్సిపల�