తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని తెలంగాణ హైకోర్టులో, ఇద్దరిని ఏపీ హైకోర్టులో నియమించారు. వీరంతా జ్యుడీషియల్ సర్వీస్లో ఉన్న న్యాయాధికారులే.
PhD Sabzi Wala | అతను నాలుగు పీజీలు చేశాడు. అంతేకాదు పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఓ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. కానీ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మార�