లావోస్లో ‘నకిలీ ఉద్యోగ అవకాశాల’ పట్ల అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత ఎంబసీ అధికారులు మనదేశ పౌరులను హెచ్చరిస్తున్నారు. బోకియో ప్రావిన్స్లో 47 మంది భారతీయుల్ని కాపాడి, స్వదేశానికి పంపామని ఎంబసీ అధికారు�
ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినవారి వలలో పడి మోసపోయిన 17 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి బయల్దేరినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం తెలిపారు.