గ్రామకంఠం భూములు ఎవరి ఆధీనంలో ఉంటాయో, ఆ భూములపై ఏ శాఖకు అధికారం ఉంటుందో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రామకంఠం భూముల రక్షణ బాధ్యతలను ఎవరు చేపడతారో వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ, పంచా
జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ మేరకు ఆలయానికి చెందిన తొమ్మిది ఎకరాల స్థలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.
విలువైన భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికారులే కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన వారు.. ఒక విభాగం అధికారులు మరో విభాగం అధికారులపై ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆ