నిషేధిత జాబితాలో వివిధ సర్వే నంబర్లను చేర్చడంతో ఆస్తులను కొనుగోలు చేయాలన్న విక్రయించాలన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో వివ
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్గూడ గ్రామంలోని ‘ఆ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదే..’ అంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.
‘హైడ్రా ఏర్పాటు కాకముందు ఉన్న నివాసాలకు పర్మిషన్లు ఉన్నా లేకున్నా వాటి జోలికి రాం.. వ్యాపార సముదాయాలు నిర్వహిస్తే మాత్రం ఊరుకోం’.. ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో చేసిన ప్రకటన.