రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వే ప్రాజెక్టుకు నల్సార్ మద్దతుగా నిలిచింది. రీ సర్వే ప్రాజెక్టుకు చట్టపరమైన మద్దతు అందించేందుకు సిద్ధమైన నల్సార్ అధికారులు ఈ మేరకు ఏపీ..
ఏపీలోని ఆరు జిల్లాల్లో భూ రీసర్వే చేపట్టేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ మేరకు 2,225 ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ ప్రత్యేక బృందాలకు జగనన్న భూ రక్ష సర్వే ఫోర్సెస్గా నామకరణం చేశారు. ఈ బృందాలు...