Land Resurvey | జిల్లాలో ఎంపిక చేసిన రెవెన్యూ గ్రామాల్లో భూ రీసర్వే ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి చంద్రయ్య అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వే ప్రాజెక్టుకు నల్సార్ మద్దతుగా నిలిచింది. రీ సర్వే ప్రాజెక్టుకు చట్టపరమైన మద్దతు అందించేందుకు సిద్ధమైన నల్సార్ అధికారులు ఈ మేరకు ఏపీ..
ఏపీలోని ఆరు జిల్లాల్లో భూ రీసర్వే చేపట్టేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ మేరకు 2,225 ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ ప్రత్యేక బృందాలకు జగనన్న భూ రక్ష సర్వే ఫోర్సెస్గా నామకరణం చేశారు. ఈ బృందాలు...