పటేల్ పట్వారీ, రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు, అన్యాయాలకు రైతులు ఎలా బలయ్యేవారో చెప్పేందుకు పై రెండు ఉదాహరణలు చాలేమో. ధరణి వచ్చిన తర్వాతనే రైతుల జీవితాలు కుదుటపడ్డాయి. తమ భూములకొచ్చిన ఢోకాలేదని గుండెపై చే
ధరణి వచ్చింది.. తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరికింది.. చిక్కుముడులకు చెక్ పడింది. ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది. అక్రమ పట్టాలు బంద్ అయ్యాయి. ఊళ్లల్లో, కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. భూములు రికార�