హైదరాబాద్లో మరోసారి భూముల వేలానికి (E-Auction) ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఐటీ కంపెనీలకు నెలవైన గచ్చిబౌలికి అత్యంత సమీపంలోని రాయదుర్గంలో (Raidurg) ఖాళీగా ఉన్న భూములను వచ్చే నెల 6న ఈ-వేలం వేస్తున్నది.
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తుండటంతో భూముల రేట్లు పడిపోయాయని, తన ఇద్దరు ఆడబిడ్డల పెండ్లి ఎలా చేయాలని మనోవేదనకు గురై ఓ రైతు గుండె ఆగింది. వివరాల్లోకి వెళ్తే .. �
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెలుపల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)లో దక్షిణ భాగం భూసేకరణ కోసం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ధరలను సవరించే అధికారాన్ని కలెక్టర్ల�
CM KCR | మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లుగా తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఆంధ్రాకు వెళ్లి వందెకరాలు కొనుగోలు చేయవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డిలో సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతికి శంకుస్థాపన చేసిన అన
భూములతో పాటు భవనాలకూ వర్తింపు 30,40,50 % చొప్పున పెరుగుదల రేపటి నుంచి అమల్లోకి నూతన ధరలు నగరంలో స్థలాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లకు క్రేజ్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ) ః రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్త
రిజిస్ట్రేషన్ విలువ | రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూముల విలువలను సవరించాలని ప్రతిపాదించింద