రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూములు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ అయ్యాయని పిటిషనర్ బిర్ల మల్లేశ్ హైకోర్టులో దాఖలు చేసిన �
టేకులపల్లి మండలంలోని బేతంపూడి రెవెన్యూ విలేజ్ వీడని చిక్కుముడిగా ఉంది. ఇది ఇప్పటి సమస్య కాదు.. దశాబ్దాలుగా వస్తున్నది. ఒక్క రెవెన్యూ గ్రామంలో 16 పంచాయతీలు, 22 వేల ఎకరాలు ఉన్నాయి. భూమి రికార్డులు రెండు అడంగల�