మండలంలోని లోకిరేవు గ్రామంలో బీఆర్ఎస్ సర్కారులో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగ ణం కబ్జాకు గురైంది. అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు భూమిని చదును చేసి శుక్రవారం మొక్కజొన్న విత్తనాలు వేయడం
నగరం నడిబొడ్డున ఖరీదైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఖరీదైన ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను’ పేరుతో గురువారం ప్రచురించిన కథనానికి షేక్పేట మండల రెవెన్యూ అధికారులు స్పంది
తన స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపిస్తూ ఉర్సు ప్రాంతానికి చెందిన పోలెపాక కుమారస్వామి సోమవారం ఉర్సు బైపాస్రోడ్డులో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.