భూఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు రాంచీలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. కోటి నగదు, 100 బులెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
Land grab case | భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి( Congress MP candidate) చామల కిరణ్ కుమార్ రెడ్డిపై(Chamala Kiran Kumar Reddy) ఆదిభట్ల(Adhibatla) పోలీస్ స్టేషన్లో భూకబ్జా కేసు(Land grab case) నమోదు అయింది.
గిరిజనుల భూ ఆక్రమణకు నాకెలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడుచింతపల్లి మండలం కేశవరం గ్రామ సర్వే నంబర్ 33, 34, 35లోని 47 ఎకరాల 18 గుంటల గిరిజనుల భూమి ఆక్రమణపై కేసు నమోదు చేయడ�
లక్నో: వివాదాస్పద రీతిలో భూ ఆక్రమణకు పాల్పడినట్లు ఇటీవల అయోధ్య రామాలయ ట్రస్టు సెక్రటరీ చంపత్ రాయ్పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో స్థానిక పోలీసులు ఓ జర్నలిస్టును అరెస్టు