‘ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం’ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సోదాలు జరిపింది. ఆర్జేడీ అధినేత, రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్, వారి సన్నిహితుల ఇండ్లలో, కార్య�
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.