జిల్లాలో సర్వేయర్ల సమస్య వేధిస్తున్నది. రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా ఏండ్ల తరబడిగా భూముల సర్వే మాత్రం కావడం లేదు. మరోవైపు దరఖాస్తుదారులు ప్రతిరోజూ సర్వేయర్ల చుట్టూ తిరుగుతున్నారు. భూసమస్యలు
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమికి సంబంధించి సర్వే నిర్వహించడం వల్ల యాజమాన్య హకులు తేలవని హైకోర్టు స్పష్టంచేసింది.