రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు పాలనంతా భూముల చుట్టే తిరుగుతున్నది. అసైన్డ్ భూముల స్వాధీనం, ఎఫ్టీఎల్ను ముందు పెట్టి నిర్మాణాల కూల్చివేత.. ఒక్కటేమిటి? ఏ జాగనూ సర్కార్ వదలడం లేదు. స్వ�
భూ సమస్యలపై వచ్చే దరఖాస్తులను భూభారతి చట్టం నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఏదులాపురం గ్రామంలో గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియన