కరీంనగర్ జిల్లా కేంద్రoలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ఈవీఎంల గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో కే మహేశ్వర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల
కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గన�
రెండో విడతలో దళితబంధు పథకానికి ఎంపికై, యూనిట్లు నిర్వహించుకుంటున్న తమకు నిధులు వెంటనే విడుదల చేయాలంటూ హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. సరిగ్గా అదే కోవలోకి వస్తుంది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూర్ గ్రామానికి చెందిన ఓ కళాకారుల కుటుంబం. ఎప్పుడో 200 ఏండ్ల క్రితం సురభ�