Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల యాత్రికులతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడాయి.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం లక్ష దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లోక కల్యాణార్థం శివాలయం అర్�
కొండాపూర్ : కార్తీక మాస ప్రత్యేక పూజలను పురస్కరించుకుని చందానగర్ శిల్పా ఎన్క్లేవ్లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో లక్ష దీపోత్సవ వేడుకలను ఏడవ రోజు ఘనంగా నిర్వహించారు. దీపోత