Tirumala Laddus | తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
రక్తహీనత అంటే ఏమిటో తెలియదు.. పోషకాల లోపాల గురించి అవగాహన లేదు. కానీ, ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.. పనిచేయడం. ఆ పని పదిమందికీ ఉపయోగపడటం. అధికారుల ఆలోచనను ఆచరణలో పెట్టింది ఆ మహిళ. తాను మాత్రమే కాకుండా 14 మంది మహిళ
శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17 అయోధ్య రామాలయంలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి 1,11,111 కిలోల లడ్డూలను పంపనున్నట్లు దేవ్హ్ర హన్స్ బాబా ట్రస్ట్ ప్రకటించింది.