రక్తహీనత అంటే ఏమిటో తెలియదు.. పోషకాల లోపాల గురించి అవగాహన లేదు. కానీ, ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.. పనిచేయడం. ఆ పని పదిమందికీ ఉపయోగపడటం. అధికారుల ఆలోచనను ఆచరణలో పెట్టింది ఆ మహిళ. తాను మాత్రమే కాకుండా 14 మంది మహిళ
శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17 అయోధ్య రామాలయంలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి 1,11,111 కిలోల లడ్డూలను పంపనున్నట్లు దేవ్హ్ర హన్స్ బాబా ట్రస్ట్ ప్రకటించింది.