167 children rescued | సుమారు 167 మంది పిల్లలను పని కోసం రైలులో తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఆ రైలును తనిఖీ చేశారు. వందలాది మంది బాలురను రక్షించారు. బాలల సంరక్షణ అధికారులకు వారిని అప్పగించారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న శ్రీ విద్య(23) పౌష్టికాహార లోపం కారణంగా మహిళా దినోత్సవం రోజే మరణించింది. ప్రసవ సమయంలో ఆసుపత్రిలో చేరిన మహిళ..