టీజీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కార్మికశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ జంటనగరాల కార్మికశాఖ జాయింట్ కమిషనర్ సునీతాగోపాల్దాస్ను రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ శుక్రవా�
రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను భారీస్థాయిలో పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 21న ప్రకటించారు. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1 నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్త�
ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో, యాజమాన్యంతో చర్చలు జరుపడంలో కార్మికశాఖ విఫలమైందని, ఇందుకు నిరసనగా ఈ నెల 10న కార్మికశాఖ ఎదుట ఆర్టీసీ కార్మికులు గర్జన నిర్వహించనున్నట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ మేరక
e Shram Portal | ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో విధులు చేసేవారు తప్పనిసరిగా ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Telangana | తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది.