భద్రాచలం పట్టణంలో బిల్డింగ్ కుప్పకూలి మృతి చెందిన ఏడుగురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సిలివేరి నరసింహారావు ప్రభుత్వాన్ని
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం చింతగూడ పంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా కంప్రెషర్ పేలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ద�
Laborers died | మంచిర్యాల జిల్లాలో(Mancheriala) దారుణం చోటు చేసుకుంది. ప్రహరీ గోడ కూలీ( Compound wall collapsed) ముగ్గురు కూలీలు మృతి(Laborers died) చెందారు.
కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజే పైప్లైన్లోకి పనుల నిమిత్తం దిగిన ముగ్గురు కూలీలు విషవాయువుల బారిన పడి మృత్యువాత పడ్డారు. మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపిన ఘటన హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్స్టేషన్