వడదెబ్బ తో ఉపాధి హామీ కూలీ మృత్యువాతపడ్డాడు. గూడూరు మండ లం అప్పరాజుపల్లికి చెందిన మండల సర్వయ్య(55) శనివారం ఉదయం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సర్వయ్య తనకు ఒంట్లో బాగాలేద�
వాటర్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఐదవ అంతస్తు పైనుంచి కిందపడి కూలీ మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఏపీలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండ
అనుమానాస్పద స్థితిలో ఫాంహౌస్లోని నీటి సంప్లో పడి ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భాస్కర్ కథనం ప్రకారం..