జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ
పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో పంచాయతీ శాఖ అధికారులు, మండల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.